ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు -50 మందికి తీవ్ర గాయాలు

63చూసినవారు
అనకాపల్లి జిల్లాలోని అచ్చుతాపురం మండలంఎస్ఈజెడ్ లోగలఎస్ఎన్సియా
కంపెనీలో బుధవారంరియాక్టర్ పేలి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన
లోసుమారు 50 మంది వరకుకార్మికులకు గాయాలుకాగా వారిని హుటాహుటిన
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి చికిత్సకుతరలించారు. ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా వ్యాపించిన పొగతో
స్థానికులుఆందోళన చెందుతున్నారు. ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి అనిత
కలెక్టర్ తో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు

సంబంధిత పోస్ట్