పివిఆర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం

67చూసినవారు
మాడుగుల మోదకొండమ్మ వారి జాతర నేపథ్యంలో మాడుగుల సహకార సంఘం అధ్యక్షుడు తిరుమల వెంకటరావు ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది కూడా ఈయన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి జాతరకు వచ్చే భక్తులకు ఆకలి తీర్చుతుంటారు. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి భక్తుల మన్ననలు పొందారు.

సంబంధిత పోస్ట్