ఉచిత వైద్యానికి రోగులను తరలింపు

65చూసినవారు
ఉచిత వైద్యానికి రోగులను తరలింపు
మాడుగుల మండలం కేజే పురం భానోదయ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామ కొండలరావు ఆధ్వర్యంలో.. బుధవారం పలువురు రోగులను వైద్య సేవ నిమిత్తం విశాఖ అనిల్ నీరుకొండ ఆసుపత్రికి ప్రత్యేక బస్సులో తరలించారు. మండలంలో గల వీ జేపురం, వొమ్మలి, గాదిరాయి, ముకుందపురం, వంటర్లపాలెం గ్రామాలకు చెందిన 52మంది రోగులను కళ్ళు, మూలవ్యాధులు, గుండె, స్త్రీల సమస్య లు తదితర వాటి గురించి తనిఖీలు నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్