కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన

58చూసినవారు
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు నిరసన
నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ వద్ద శుక్రవారం కాంట్రాక్ట్ స్టాప్ నర్సులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం లకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇచ్చి వారిని ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని చూస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్