స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతిభ పరీక్ష పోటీలు

79చూసినవారు
స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రతిభ పరీక్ష పోటీలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాహసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. ప్రతిభ పరీక్ష పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అనకాపల్లి జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రామారావు హెచ్ఎం లక్ష్మి ఆధ్వర్యంలో సాహసం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర ప్రతినిధి దీపక్ ప్రతిభ పరీక్ష పోటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్