బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టాల ఆదివారం ర్యాలీ

578చూసినవారు
యలమంచిలి పట్టణంలో వంద సంవస్త్రాలు పురాతన చర్చ ఆంధ్ర సెంటినరీ బాప్టిస్ట్ ఆలయం లో ఆదివారం మట్టాలా ఆదివారం సందర్భంగా ఆలయ సండే స్కూల్ పిల్లలు ఈతకొమ్మలు చేపట్టి నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. రెండువేల సంవస్త్రాలు క్రితం యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశం చేసినపుడు అక్కడి ప్రజలు అంజూరపు కొమ్మలతో ఆయనకి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్