అనంతపురంలో జూడాల బైక్ ర్యాలీ

52చూసినవారు
అనంతపురం నగరంలో జూనియర్ డాక్టర్లు బుధవారం వైద్య విద్యార్థిని మృతికి నిరసనగా బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కలకత్తాలో డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్