గుంతకల్ లో చీపురు పట్టిన మున్సిపల్ చైర్మన్

67చూసినవారు
గుంతకల్ లో చీపురు పట్టిన మున్సిపల్ చైర్మన్
గుంతకల్లు మున్సిపాలిటీ సంఘంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతిని పురస్కరించుకుని భారత మిషన్ స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మున్సిపల్ చైర్మన్ భవాని హాజరయ్యారు. అనంతరం గాంధీ సర్కిల్లో పరిశుద్ధ పనులను చేపట్టారు.

సంబంధిత పోస్ట్