మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ని కలిసిన మున్సిపల్ కమిషనర్

63చూసినవారు
మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ని కలిసిన మున్సిపల్ కమిషనర్
గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా బుధవారం అనంతపురం జిల్లా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ పి. వి. యస్. యస్ బదిలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ బదిలీ అవుతున్న కారణంగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్