వినాయక ప్రతిమను ప్రతిష్టించు వారు అనుమతి తీసుకోవాలి

57చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం ఆర్డిఓ రాణి సుస్మిత విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి పూజలు చేయాలని అనుకుంటున్నారో, వారందరూ అనుమతి కోసం ఈ ఫోన్ నెంబర్: 7995095800 ద్వారా ఆన్లైన్ లోనే పర్మిషన్ ను పొందవచ్చని తెలియజేశారు. ఈ నెంబర్ కు మెసేజ్ వెంటనే ఒక వాట్సాప్ లింక్ ను పొందుతారని వినాయకుడి ప్రతిమను ప్రతిష్ట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్