రాయదుర్గం నూతన మున్సిపల్ కమిషనర్ ఎవరంటే

66చూసినవారు
రాయదుర్గం నూతన మున్సిపల్ కమిషనర్ ఎవరంటే
రాయదుర్గం నూతన మున్సిపల్ కమిషనర్ గా వి దివాకర్ రెడ్డిని నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎన్నికల ముందు గతంలో పనిచేస్తున్న దివాకర్ రెడ్డినే కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ కిషోర్ ను సూపరిండెంట్ గా కడపకు బదిలీ చేసింది.

సంబంధిత పోస్ట్