డీసీవో పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాలు

63చూసినవారు
డీసీవో పై చర్యలు తీసుకోవాలి: దళిత సంఘాలు
అనంతపురం నగరంలో ఉన్నటువంటి డిసిఓ ఆఫీస్ ఎదుట దళిత సంఘాలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని దుయ్యబట్టారు. గురుకులాల్లో దళిత విద్యార్థులకు డీసీవో అన్యాయం చేస్తున్నారని, దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఎస్సీ విద్యార్థుల సీట్లను బీసీ, ఎస్టీలతో భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీ ఎస్టీల సీట్లను మాత్రం ఎస్సీలకు కేటాయించరని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్