ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

85చూసినవారు
ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష
ఉరవకొండ పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6, 8వ తరగతు లలో అదనపు సీట్ల భర్తీ కోసం బుధవారం ప్రవేశపరీక్ష నిర్వహించారు. 8వతరగతిలో ఒక అదనపు సీటుకు 15మంది విద్యార్థులు హాజరయ్యారు. 6వ తరగతిలో 5సీట్లకు 83మంది హాజరయ్యారు. పరీక్షలను అబ్జర్వర్ రజాక్ పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్