డిసిఒను సస్పెండ్ చేయాలి, దళిత,విద్యార్థి సంఘాల నిరాహార దీక్ష

60చూసినవారు
డిసిఒను సస్పెండ్ చేయాలి, దళిత,విద్యార్థి సంఘాల నిరాహార దీక్ష
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురుకుల పాఠశాలల అడ్మిషన్ల ప్రక్రియలో అవినీతి అక్రమాలు పాల్పడిన డిసిఒ మురళి కృష్ణని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు ఆమరణ దీక్షకు శుక్రవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అజయ్ బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తిరుపాలు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి, విద్యార్థి సంఘాల నాయకులకు పూలదండవేసి దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్