వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

567చూసినవారు
వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
విడపనకల్లు మండల కేంద్రానికి చెందిన పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పయ్యావుల శ్రీనివాసులు శనివారం కౌకుంట్లలోని తన నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం పని చేయాలని వారిని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్