ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ

62చూసినవారు
ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ
బెలుగుప్ప మండలం బి. రామసాగరం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం మరియు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐ. ఏ ఎస్. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాసరెడ్డి, తహసిల్దార్ షర్మిల, డి ఎల్ డి ఓ శంకర్రావు, సర్పంచ్ శ్రీమతి రామ కృష్ణమ్మ, , జిల్లా మరియు గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్