వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పల్లకి ఉత్సవం

54చూసినవారు
ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుండి స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు తదితరులు పూజ కార్యక్రమాలు వేదపండితులు నిర్వహించారు. అనంతరం పల్లకిని ప్రత్యక్షంగా అలంకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఆలయ పురవీధుల్లో ఉరిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్