రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంది: మధు

51చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంది: మధు
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తోందని ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన వజ్రకరూర్ మండలం గంజిగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అనవసరంగా వృధా చేస్తున్నారని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తామన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్