మంత్రి నారా లోకేశ్ తో అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి భేటీ

82చూసినవారు
మంత్రి నారా లోకేశ్ తో అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి భేటీ
విజయవాడలోబుధవారం మంత్రి నారా లోకేశ్ ను ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ కలిశారు. అనంతరం ఎమ్యెల్యే పిలుపుతో వరద బాధితులకు సాయాన్ని అనంతపురం జిల్లా వాసులు అందించిన మొత్తాన్ని రూ. 11, 28, 100 చెక్కును మంత్రికి అందజేశారు. అలాగే అనంతపురం మున్సిపాలిటీలోని సమస్యల గురించి మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్