ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా పి. సుబ్బారావు

75చూసినవారు
ఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా పి. సుబ్బారావు
ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆర్ ఈ ఎఫ్ అధ్యక్షుడు రామచంద్ర, యూనియన్ సభ్యులతో కలిసి తీర్మానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రిజర్వేషన్ ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్