ఒక్కొక్కటిగా తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ తలుపులు

567చూసినవారు
అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల సీలింగ్ ను రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ పరిశీలకులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్. వి సోమవారం ఉదయం ఓపెన్ చేసారు. అదేవిధంగా సాధారణ ఎన్నికలు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్