రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

7579చూసినవారు
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి  మృతి
ధర్మవరం పట్టణం శివారు కాలనీ అయిన డిఎల్ఆర్ కాలనీ సమీపంలో శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సంఘటన ప్రదేశానికి వెళ్లి పరిశీలించక ఓ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు గుర్తించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు ఎవరైనా ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్