ధర్మవరంలో జాబ్ మేళాకు విశేష స్పందన

74చూసినవారు
ధర్మవరంలో జాబ్ మేళాకు విశేష స్పందన
ధర్మవరంలోని సాయి నగర్ లో గల శ్రీనివాస డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని ప్రిన్సిపల్ ముసలి రెడ్డి తెలిపారు. టీవీఎస్ అండ్ టీఎస్ ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంకు పరిధిలో మెగా జాబ్ మేళాను నిర్వహించారన్నారు. మొత్తం 64 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది ఎంపికయ్యారని తెలిపారు.

సంబంధిత పోస్ట్