లడ్డు విషయంలో జగన్ తిరుమలకు వెళ్ళి చంద్రబాబు ను సవాలు చేయాలి

50చూసినవారు
లడ్డు విషయంలో జగన్ తిరుమలకు వెళ్ళి చంద్రబాబు ను సవాలు చేయాలి
తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగనన్న తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తిరుపతిలో ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబుకు సవాల్ విసిరేలా మాట్లాడాలి. అలా చేస్తే మన మీద పడిన నింద పోతుంది' అని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్