ఇంటికి జాతీయ జెండాను కట్టిన మంత్రి సత్యకుమార్

62చూసినవారు
ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని తన నివాసానికి జాతీయ పతాకాన్ని కట్టారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు భారతదేశ ప్రజలందరూ తమ ఇంటికి జాతీయ జెండాను కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకున్నప్పుడే జీవితం సుఖవంతంగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్