ధర్మవరం చేనేత కార్మికుడు కి జాతీయ సేవ పురస్కారం

69చూసినవారు
ధర్మవరం చేనేత కార్మికుడు కి జాతీయ సేవ పురస్కారం
ధర్మవరం చేనేత రంగానికి చెందిన జింకా రామాంజనేయులుకు సెంట్రల్ సిల్క్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారం శుక్రవారం లభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సెంట్రల్ సిల్క్ బోర్డు కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్లాటినం జూబ్లీ వార్షికోత్సవాలలో మంత్రి గిరిరాజ్ సింగ్ చేనేత రంగంలో ఉత్తమ అవార్డు జింకా రామాంజనేయులుకు అందజేశారు.

సంబంధిత పోస్ట్