ముదిగుబ్బలో రామోజీరావుకు నివాళి

57చూసినవారు
ముదిగుబ్బలో రామోజీరావుకు నివాళి
ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రామోజీరావు మృతికి టీడీపీ నాయకులు శనివారం నివాళులర్పించారు. ముదిగుబ్బలోని బస్టాండ్ కూడలిలో శనివారం టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. రామోజీరావు పోరాట యోధుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్