విజయవాడ వరద బాధితుల రూ 2. 5 లక్షల సరుకుల విరాళం

57చూసినవారు
విజయవాడ వరద బాధితుల రూ 2. 5 లక్షల సరుకుల విరాళం
విజయవాడ వరద బాధితుల కోసం నిత్యవసర సరుకుల వాహనాన్ని బుధవారం సాయంత్రం విజయవాడకు తరలించారు. వెల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముదిగుబ్బలోని వివిధ గ్రామాలు సేకరించిన నిత్యవసర సరుకులు సుమారు దాదాపు రూ. 2.5లక్షల విలువైన సరుకులను ఐచర్ వాహనంలో విజయవాడకు తరలించారు. వారు మాట్లాడుతూ వరద బాధితుల కోసం నిరంతర కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్