ధర్మవరం పోలీస్ స్టేషన్ లో భర్తపై భార్య ఫిర్యాదు

50చూసినవారు
ధర్మవరం పోలీస్ స్టేషన్ లో భర్తపై భార్య ఫిర్యాదు
ధర్మవరం టౌన్ శాంతినగర్ కు చెందిన పద్మావతి (36) అనే మహిళ భర్త మల్లికార్జున పై గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం తాగి తనపై దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తలకు గాయమైందని ఆమె తెలిపారు. కుటుంబ సభ్యులు పద్మావతికి ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్