పది పరీక్షలకు 70మంది గైర్హాజరు

536చూసినవారు
పది పరీక్షలకు 70మంది గైర్హాజరు
లేపాక్షిలో జరుగుతున్న పది పరీక్షలలో శనివారం 70 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఎంఈఓ నాగరాజునాయక్ తెలిపారు. ఫైన్స్ పరీక్షకు 903 మంది విద్యార్థులు రాయల్పి ఉండగా 833 మంది పరీక్షకు హాజరయ్యారు. ఓరియంటల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే 23 మంది గైర్హాజరు కావడంపై మేధావులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గైర్హాజరైన విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్