తీసుకున్న సొమ్మును కట్టించండి: మహిళలు ఆందోళన

79చూసినవారు
తీసుకున్న సొమ్మును కట్టించండి: మహిళలు ఆందోళన
హిందూపురం పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో ఉన్న వివేకానంద మహిళా సమైఖ్యలో కొంతకాలం క్రితం ఆర్పీగా పనిచేసిన అలివేలమ్మ రుణాలు తీసుకుని కట్టలేదంటూ మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చేశారు. సోమవారం 32 సంఘాలకు చెందిన సభ్యులు మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ శ్రీకాంత్రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ ఆర్పీగా ప నిచేసిన అలివేలమ్మ బుక్ కీపర్గా పనిచేస్తూ రూ13. 70 లక్షలు బ్యాంక్లో జమచేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్