శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో జరగనున్న కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంగళవారం జరుగునున్న సారవత్రిక ఎన్నికల కౌంటింగ్ లేపాక్షి గురుకుల అంబేద్కర్ పాఠశాలలో, హిందూపురం మండలం బిట్ కళాశాలలో ఈవీఎం కౌంటింగ్ కేంద్రాలలో బందోబస్తు పటిష్టంగా చేపట్టాలని పోలీసులకు సూచించారు.