21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

77చూసినవారు
21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
హిందూపురం పట్టణంలోని పాండురంగనగర్ లో ఉన్న వివేకానంద యోగా థెరిఫీ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో వాసవి ధర్మశాలలో ఈనెల 21న(శుక్రవారం) అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తునట్లు థెరిఫీ నిర్వాహకులు బదిరినారాయణ మంగళవారం పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిరికల్చర్ శాస్త్రవేత్త డా. హెచ్ లక్ష్మీ వారిచే యోగా అభ్యాసం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు. యోగా సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్