నీటి ట్యాంకు పసుపు రంగు

76చూసినవారు
నీటి ట్యాంకు పసుపు రంగు
గతంలో పట్టణంలోని లక్ష్మీపురం, రైల్వేస్టేషన్లో రోడ్ వాసులు నీటికి ఇబ్బందులు పడేవారు. వీరికి అప్పట్లో ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో ట్యాంకు ఏర్పాటు చేసి నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించారు. దీనికి కృతజ్ఞతతో అప్పట్లో ట్యాంకుకు పసుపు రంగువేశారు. తర్వాత ప్రభుత్వం మారటంతో వైకాపా రంగు నీటి ట్యాంకుకు వేశారు. ప్రస్తుతం తిరిగి అధికారంలోకి తెదేపా రావటంతో ట్యాంకు పసుపు రంగు అద్దుకొని నూతనంగా దర్శనమిస్తోంది.

సంబంధిత పోస్ట్