కదిరి:రైతు బజారు ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

51చూసినవారు
కదిరి పట్టణంలోని మశానం పేట, ఉట్టి రూమ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైస్ మిల్స్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ వారు రైతు బజారును ప్రారంభించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా రైతు బజార్ను ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్