కదిరిలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘ సమావేశం

73చూసినవారు
కదిరిలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘ సమావేశం
కదిరి పట్టణంలోని దత్త పంక్షన్ హాల్ లో కదిరి డివిజన్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్య దర్శి పవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎంపికైన ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డిని ఉపాధ్యాయులతో కలిసి సన్మానించారు.

సంబంధిత పోస్ట్