గ్రామ సభలో ప్రజలు నుండి అర్జీలను స్వీకరించిన అధికారులు

52చూసినవారు
గ్రామ సభలో ప్రజలు నుండి అర్జీలను స్వీకరించిన అధికారులు
గాండ్లపెంట మండల కేంద్రంలో బుధవారం అధికారులు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మండల స్పెషల్ ఆఫీసర్ మోహన్ రావు, ఈఓ పిఆర్ డి సునీత హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అలాగే గ్రామంలో ప్రతి ఒక్క వీధులలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్