వరద బాధితులకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం

52చూసినవారు
వరద బాధితులకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం
కదిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం కదిరి డివిజన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా విజయవాడ బాధితులకు ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రైవేటు పాఠశాల యాజమాన్యంకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పలవల వేంకట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్