ఉమా ఆధ్వర్యంలో టిడిపిని వీడి వైసీపీలో చేరిన 13 కుటుంబాలు

6251చూసినవారు
కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్యను బలపరిచేందుకు వైకాపా డైనమిక్ లీడర్ వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో సోమవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ లో చేరారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్