కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం

78చూసినవారు
కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం
కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఇన్ ఛార్జి ఆర్డీవో వినూత్న ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజనల్ స్థాయిలోని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల రూపంలో ఆర్డీవోకు అందజేశారు. మొత్తం 32 వినతులు వచ్చినట్లు ఆర్డీవో చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్