అంగరంగ వైభవంగా ఉట్లమాను జాతర

598చూసినవారు
కంబదూరు మండల కేంద్రంలో ఉన్న అతి పురాతన దేవాలయమైన కమల మల్లేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన తేరుకు రథోత్సవం నిర్వహించిన సందర్భంగా సోమవారం ఉట్లమాను జాతర కార్యక్రమాన్ని ఆ ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు ఘనంగా జరుపుకున్నారు. ఉట్లమాను జాతరలో యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతరను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంతో కేరింతల కొడుతూ తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్