ధర్మవరం మండలంలో వైకాపా నుండి టిడిపిలోకి 25 కుటుంబాలు

565చూసినవారు
ధర్మవరం మండలంలో వైకాపా నుండి టిడిపిలోకి 25 కుటుంబాలు
ధర్మవరం మండలం మల్లా కాల్వ గ్రామంలో అధికార వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి 25 కుటుంబాలు మంగళవారం చేరడం జరిగింది. ధర్మవరం టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సమక్షంలో వీరందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అధికార వైసీపీలో అనగదొక్కబడుతున్నామని అందుకే గౌరవిస్తున్న టిడిపిలోకి చేరడం జరిగిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్