సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా అగ్నిగుండం

1561చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా అమరపురం మండల పరిధిలోని హేమావతి గ్రామంలో వెలిసిన శ్రీసిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అగ్నిగుండ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో తీసుకుని ఆలయ ఆవరణలో కుడివైపున ఉన్న అగ్నిగుండం వద్ద కూర్చోబెట్టి పూజలుచేశారు. బెంగళూరు, మైసూరు, పావగడ తదితర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్