గుంతల రోడ్లను పూడ్చి మరమ్మత్తు చేయాలని వరి నాటు వేసి నిరసన

63చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని శివాలయం వద్ద ప్రధాన రహదారిపై కురిసిన వర్షానికి గుంతలమయమైన రోడ్డుపై టమోటా లోడుతో వెలుతున్న వ్యాన్ బోల్తా పడి తృటిలో ప్రమాదం తప్పిన ఘటన శనివారం చోటు చేసుకుంది. సిపిఐ తాలూకా కార్యదర్శి పవిత్ర ఆధ్వర్యంలో గుంతల రోడ్లను పూడ్చాలని వరి నాట్లు నాటి నిరసన చేపట్టారు. ఇప్పటికైనా గుంతల రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్