నాగులు విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న రఘువీరారెడ్డి

83చూసినవారు
నాగులు విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న రఘువీరారెడ్డి
శ్రీసత్య సాయి జిల్లా గుడిబండ మండలం కరేకెరే గ్రామములో నాగుల ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక హోమముల పూర్ణాహుతి లో బుధవారం సి డబ్ల్యూ సి మెంబర్ రఘువీరారెడ్డి పాల్గొన్నారు. పాల్గొన్నారు అనంతరం సిడబ్ల్యుసి మెంబెర్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుల భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్