గొంతు కోసి మహిళ మెడలో నగదు బంగారు దోచుకెళ్లిన దుండగులు

1076చూసినవారు
గొంతు కోసి మహిళ మెడలో నగదు బంగారు దోచుకెళ్లిన దుండగులు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర మండల పరిధిలోని ఎల్లోటి గ్రామంలో గురువారం నివసిస్తున్న వడ్డే చంద్రక్క అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి 25వేల రూపాయలు నగదు ఆమె చెవి కమ్మలను దొంగలించుకుని వెళ్లారని గ్రామస్తులు తెలిపారు. గొంతు కోయడంతో వృద్ధురాలు అక్కడకక్కడ మృతి చెందింది. జరిగిన సంఘటన స్థలం కర్ణాటక బార్డర్ కావడంతో పావగడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్