తమిళనాడులో కల్తీ సారా తాగి 35 మంది మృతి

83చూసినవారు
తమిళనాడులో కల్తీ సారా తాగి 35 మంది మృతి
తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో నాటుసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 95 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వీరిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్