తెలుగుదేశం పార్టీని గెలిపించండి: మాజీ ఎంపీ
వైసిపి పాలను తరిమికొట్టి రాష్ట్రాన్ని కాపాడుకుందామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపప్పూరు మండలంలోని కొట్టాలపల్లిలో బుధవారం పర్య టించారు. ప్రతి ఇంటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలు సుకున్నారు. తెదేపా విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.