గుట్టూరు కనుమ వద్ద కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

1844చూసినవారు
గుట్టూరు కనుమ వద్ద కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గుట్టూరు కనుమ వద్ద కారు బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం బెంగళూరు నుండి వేపకుంటకు వెళుతున్న ఓ కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో భాగంగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడున్న స్ధానికులు గాయపడిన వారిని స్ధానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సమాచారం తెలుపగా సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్