పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా

83చూసినవారు
పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్ మేళా
పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 10న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కేశవరావు మంగళవారం తెలిపారు. జాబ్ మేళాలో 3 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివిన వారు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. ఎంపికైన వారికి రూ. 12 వేల నుంచి రూ. 18 వేల వేతనం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్